మాడుగులలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

74చూసినవారు
మాడుగులలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు రోగులకు వివిధ రకాల వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్