రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే

60చూసినవారు
రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే
మాడుగుల నియోజకవర్గ పరిధిలో దేవరాపల్లి మండలం కలిగొట్ల గ్రామ సమీపంలో.. శారదా నదిపై నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపుల రహదారిని అనకాపల్లి జిల్లా కలెక్టర్ సహాయంతో నియోజవర్గ ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి రహదారిని పరిశీలించారు. రహదారి పనులు చేపట్టడానికి ముందు రహదారి మధ్య భూములు పై ఎటువంటి సమస్యలు ఉన్న తక్షణమే పరిష్కరించి వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్