తారు రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

53చూసినవారు
తారు రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే
మాడుగుల మండలంలో మూడు కోట్ల పది లక్షల రూపాయలతో ఎల్ కృష్ణాపురం నుంచి కామకోటం మీదుగా కొండ వీధి వరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన తారు రోడ్డుకు గురువారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కొండవీటి వద్ద ప్రారంభం చేశారు. ఈ రహదారి నిర్మాణం మూలంగా గిరిజన ప్రాంతాలకు రహదారి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారాం, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్