పాదయాత్రకు శ్రీకారం చుట్టిన అయ్యన్న

551చూసినవారు
నర్సీపట్నం ఎన్డీఏ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు చేపట్టిన వస్తున్న మీ కోసం మహా పాదయాత్ర బుధవారం ప్రారంభమైంది. నర్సీపట్నం మున్సిపాలిటీలోని పీనారిపాలెం నుంచి ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. బీసీ కాలనీ మీదుగా పాదయాత్ర కొనసాగింది. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, దౌర్జన్యం చేయడం తప్పా అభివృద్ధిపై కనీసం దృష్టిసారించలేదన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్