అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వాడవాడలా ఎర్రజెండా రెపరెపలాడింది. కృష్ణాబజార్ సెంటర్లో ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు జెండాను ఆష్కరించారు. అనంతరం కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలంటూ. కార్మిక వ్వతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు.