అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

57చూసినవారు
ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని సీఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శశిప్రభ కోరారు. ఈ మేరకు బుధవారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సీతమ్మధార రైతు బజార్లో, జంక్షన్, మురళీనగర్ లో భారత ఎన్నికల సంఘం తరఫున స్వీప్ కార్యక్రమాన్ని సీఫా ట్రస్ట్, గ్రీన్ క్లైమేట్ టీం తదితర ఎన్‌జీవోలు నిర్వహించాయి.

సంబంధిత పోస్ట్