చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యం.

78చూసినవారు
చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమని బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లోబుద్ధి చెప్పండంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈమేరకు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపుకార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ లలో కొంతమంది అపహస్య పనులు చేస్తున్నారన్న ఆయన ప్రశాంతంగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్