పవన్‌ కళాపీఠం ప్రారంభం

55చూసినవారు
పవన్‌ కళాపీఠం ప్రారంభం
విశాఖలోఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం రాత్రి పవన్ కళ్యాణ్ కళాపీఠం సంస్థ అట్టహాసంగా ప్రారంభమైంది. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఈ కళాపీఠం ఆవిర్భావానికి సంబంధించిన లోగోను, ట్రోఫీను ఏపి ఫిల్మ్ ఇండస్ర్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు, జనసేన నాయకులు కందుల నాగరాజు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు చేతులు మీదుగా ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్