అచ్యుతాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్

1607చూసినవారు
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో అచ్యుతాపురం చేరుకున్నారు. యలమంచిలి కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మద్ధతుగా సాయంత్రం 3 గంటలకు అచ్యుతాపురంలో జరిగే సభలో పాల్గొననున్నారు. అక్కడ నుంచి పెందుర్తి జంక్షన్లో కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్