రాజ్యశ్యామల అమ్మవారినీ దర్శించుకున్న సీఎం జగన్

10480చూసినవారు
విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ శారద స్వరూప రాజ్యశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను బుధవారం దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రాల నడుమ శ్రీశారద స్వరూప రాజు శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద ముఖ్య మంత్రి వైఎస్ జగన్ పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్