అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం

81చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం
పెందుర్తి మండలం కోటనరవ 88వ వార్డులో గౌరీ వినాయక యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నూకాంబికా జీర్ణోదారణ సహిత విగ్రహావిష్కరణ మహోత్సవ వేడుకకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు హాజరయ్యారు. సోమవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సబ్బవరం పెదనాయుడుపాలెంలో అమ్మవారి కొత్త అమావాస్య జాతర పండుగ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్