వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

1087చూసినవారు
వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు
పెందుర్తి పరిధిలోని 97వ వార్డు చిన్నముసిడివాడ గ్రామానికి చెందిన సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు పెందుర్తి ఎన్ డి ఏ మహాకూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో ఆదివారం జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవార్డు జనసేన అధ్యక్షుడు సోమశేఖర్, దుంబురి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్