విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జనసేన కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదిన వేడుకలు శినవారం నిర్వహించారు. జనసేన కార్యాలయంలో ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పడడం ఆవశ్యమన్నారు.