తెలుగు మీడియా యాజమాన్యాలకు, సీఈఓలకు, సీనియర్ రిపోర్టర్లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. దేశాన్ని మోసం చేస్తున్న మోడీకి, ప్యాకేజీ స్టార్ పవన్కు, ఓటు బ్యాంకు లేని షర్మిలకు విస్తృతంగా కవరేజ్ ఇస్తూ తన వార్తలు ఎందుకు కవర్ చేయడం లేదని మీడియాను ప్రశ్నించారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాకు ఓ వీడియోను పంపించారు.