ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టుకు కేఏ పాల్

595చూసినవారు
ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టుకు కేఏ పాల్
ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ నెలలో నిర్వహించి, ఓట్లను మేలో లెక్కించడం ఏంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికలకు, లెక్కింపునకు మధ్య 21 రోజుల గ్యాప్ ఉందని, ఈవీఎం ట్యాంపరింగ్ కు అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాల్ వాదనలు విన్న కోర్టు, తగిన నిర్ణయాన్ని వెలువరించాలని సూచిస్తూ ఈసీకి నోటీసులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్