వీడియోల్లో తాను మాట్లాడని అంశాలను AI, ఎడిటింగ్ ద్వారా మార్పులు చేసి వైసీపీ దుష్ప్రచారానికి దిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. త్వరలో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి త్వరలో ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని, వారికి పూర్తిగా అండగా నిలుస్తామని చంద్రబాబు ప్రకటించారు.