ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ

66చూసినవారు
ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల ఇళ్లస్థలాల ప్రక్రియను తీసుకువెళ్తానని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేందర ప్రసాద్ తెలిపారు. విశాఖ అక్రిడేటెడ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు గురువారం కొత్తగా బాధ‍్యతలు తీసుకొన్న జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ పరిణామాలను ఆయనకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్