విశాఖ: జగన్‌తో వాసుపల్లి భేటీ

72చూసినవారు
విశాఖ: జగన్‌తో వాసుపల్లి భేటీ
వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను విశాఖదక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గురువారం పార్టీ కేంద్రకార్యాలయంలో భేటీ అయ్యారు. వాసుపల్లి గణేష్‌మార్ మాట్లాడుతూ మత్స్యకారులకు జగన్‌ ఎంతో అండగా నిలిచారన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు మత్స్యకార భరోసా రూ. 10వేలు నుంచి రూ. 20వేలు పెంచుతామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక విస్మరిచారన్నారు. మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్