వాసుపల్లి విస్తృత ప్రచారం

530చూసినవారు
దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారానికి స్పందన లభిస్తోంది. 35వ వార్డు వైసిపి అధ్యక్షులు అలుపున కనకారెడ్డి, ఆది విష్ణు రెడ్డి, వాసర్ల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో శుక్రవారం వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచార యాత్ర కొనసాగింది. ద్రోణంరాజు శ్రీ వాత్సవ్ వాసుపల్లితో కలిసి ప్రచారం చేశారు. గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరించి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్