విశాఖ: అభివృద్ధి పనులకు ఆమోదం

79చూసినవారు
విశాఖ: అభివృద్ధి పనులకు ఆమోదం
విశాఖ జివిఎంసి పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయీ సంఘం ఆమోదం తెలిపిందని స్థాయీ సంఘం చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్థాయీ సంఘం సమావేశంలో 85 అంశాలను పొందుపరిచారని, వాటిని సభ్యులు చర్చించిన పిదప 8 అంశాలు వాయిదా వేశామన్నారు. మిగిలిన అంశాలు ఆమోదం పొందాయన్నారు.

సంబంధిత పోస్ట్