వైసీపీలో 100 మంది చేరిక
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35 వార్డుకు చెందిన జనసేన సీనియర్ నాయకులు నర్సింగరావు వందమంది పైగా మహిళలతో వైసీపీలో చేరారు. ఆశీలమెట్ట పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం వాసుపల్లి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కల్లుపాకల ప్రాంతం నుంచి ఉన్న 100 కుటుంబాలు పైగా మహిళలు వాసుపల్లికి మద్దతు తెలిపారు.