ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన నేపథ్యంలో మంగళవారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ మేరకు పలువురు మంత్రులతో పాటుగా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధన స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్ లో హిల్ నెం 3 బయలుదేరి వెళ్లారు.