విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఓనర్

78చూసినవారు
విశాఖ వైయస్ ఆర్ స్టేడియంలో బుధవారం రాత్రి జరగనున్న కలకత్తా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు మద్య జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఓనర్ పార్థ జిందాల్ బుదవారం సాయంత్రం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయంకు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్