అదుపులోకి వచ్చిన మంటలు

1896చూసినవారు
విశాఖ గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యాసంస్థల్లో మంగళవారం భారీ చోటుచేసుకున్న అగ్నిప్రమాదం సంబందించి మంటలను అదుపు చేసినట్లు డి ఎఫ్ ఓ రేణుకయ్య వెళ్లడించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు వేకువజాము ప్రమాదం జరగడం అ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఆధునిక యంత్రాలతో పాటుగా పోలీస్, నేవి ఇతర శాఖలకు సంబంధించి అధికారుల సహకారంతో రెండు గంటలకు పైగ శ్రమించి మంటలను అదుపు చేసామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్