అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించిన క్రీడాకారులు

82చూసినవారు
పుల్వామా అమరవీరులకు బుధవారం టైక్వాండో క్రీడాకారులు నివాళులర్పించారు. ఎలమంచిలి స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో క్రీడాకారులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల అమర జవాన్ల ఆత్మ కు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటించారు. జై జవాన్ జై జై జవాన్, అమర్ రహే, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కోచ్ భవాని, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్