ఎసెన్సియా ఫార్మా మృతులకు సిఐటియు నివాళి

84చూసినవారు
అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ ఎసెన్సియా పరిశ్రమలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము ఆధ్వర్యంలో అచ్చుతాపురం జంక్షన్ లో శుక్రవారం కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. రాము మాట్లాడుతూ తరుచు ప్రమాదాలు జరుగుతున్నా ఈ ఏస్ ఈ జడ్ ప్రాంతంలో బర్నర్ వార్డుతో కూడిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్