ఎమ్మెల్యే దీక్షకు మద్దతుగా హరినామ సంకీర్తనలు

74చూసినవారు
అచ్యుతాపురంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా రాంబిల్లి మండలం మూలజంప గ్రామ రామాలయంలో గ్రామస్తులు శనివారం రాత్రి హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి గీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తాము కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్