ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తాం: మంత్రి పార్థసారథి

76చూసినవారు
ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తాం: మంత్రి పార్థసారథి
AP: త‌మ ప్ర‌భుత్వంలో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తామ‌ని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా కైకలూరులో జ‌రిగిన అభినందన సభలో ఆయ‌న మాట్లాడుతూ.. "చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టగానే ఐదు సంతకాలు చేశారు. ఆక్వా రంగాన్ని వైఎస్ జగన్‌ నాశనం చేశారు. ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తాం" అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్