అధికారంలోకి వచ్చేది మేమే: చంద్రబాబు

572చూసినవారు
అధికారంలోకి వచ్చేది మేమే: చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం చీకటి వ్యాపారాలు చేసి.. ఏపీని భ్రష్టు పట్టించిందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఇవాళ చిత్తూరు జిల్లా కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులకు ఆశపడ్డ వైసీపీ నేతలు విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే.. రాష్ట్రంలోని మహిళలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చేది టీడీపీ కూటమినే అని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్