కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

225208చూసినవారు
కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే
టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఎమోషనల్ అయ్యారు. తిరుపతి సీటు రాకపోవడంతో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. రాత్రికి రాత్రి పార్టీ మారి కండువా కప్పుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని ఆమె వాపోయారు. టీడీపీ అధిష్టానంపై సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్నందుకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్