కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం

583చూసినవారు
కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన బస చేసే వాహనాన్ని శ్రేణులు చుట్టుముట్టాయి. పరిసరాల్లో అంతగా పోలీసులు కనిపించకపోవడంతో చంద్రబాబు వాహనం నుంచి దిగి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. తొలుత కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆయన పూజలు చేశారు. అంతకుముందు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్