సాగునీరు అందిస్తాం: చంద్రబాబు

57చూసినవారు
సాగునీరు అందిస్తాం: చంద్రబాబు
విధ్వంసకారులు తప్ప ప్రజాస్వామ్య వాదులు తప్పులు చేయరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి మేనిఫెస్టోకు, సైకో మేనిఫెస్టోకు పోలికే లేదన్నారు. తెనాలి సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానిస్తామని, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్