పెనుగొండలో సంపత్ వినాయకుని ఆలయానికి పోటెత్తిన భక్తులు

56చూసినవారు
పెనుగొండ పట్టణంలోని బస్టాండ్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సంపత్ వినాయకుని ఆలయానికి ఈరోజు బుధవారం కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో తెల్లవారుజామున 4: 30 గంటల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రధాన అర్చకుడు కావూరి బాలకృష్ణ చర్మ ఆధ్వర్యంలో పూజలు. అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాదాలను అందజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్