ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్

76చూసినవారు
ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్
భీమవరం మండల న్యాయ సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు భీమవరం పోక్సో కోర్టు స్పెషల్ న్యాయమూర్తి సోమశేఖర్ చెప్పారు. ప్రతి కోర్టులో న్యాయమూర్తి, న్యాయవాది సభ్యునితో బెంచ్ ఏర్పాటు చేస్తామని 4 బెంచ్లు మండల న్యాయ సేవా సంస్థ చైర్ పర్సన్ సత్యవతి ఏర్పాటు చేశారన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కోర్టుల్లో పెండింగులో కేసులను లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్