గ్రంధి శ్రీనివాస్ కు పవన్ వార్నింగ్

82చూసినవారు
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరం బహిరంగ సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. మీ దగ్గర బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎంతమంది ఉన్నా సరే సెంటర్ చెప్పు నేను ఒక్కడినే వస్తానని సవాల్ విసిరారు. అలాగే మీరు ప్రత్యేకంగా ఏమీ పుట్టలేదని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్