సర్దుకోడపలో వ్యక్తిని హత్య చేసిన మహిళ

84చూసినవారు
నరసాపురం మండలం వేములదీవి సర్దు కొడప గ్రామంలో ఒక మహిళ వ్యక్తిని నరికి చంపిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నరసాపురం మండలం చినమైన వానిలంక గ్రామానికి చెందిన మైల చంద్రశేఖర్(30)ని వేములదీవి సర్దుకోడప గ్రామానికి చెందిన తిరుమాని చంద్రకళ అనే మహిళ తన నివాసంలోనే చంద్రశేఖర్ ను కత్తితో తలపై నరికి హత్య చేసింది. మృతుడు చంద్రశేఖర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్