భక్తులతో కిటకిటలాడిన బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం.

54చూసినవారు
మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన పార్టీ జిల్లా నాయకులు కోటికలపూడి గోవిందరావు, తూర్పుగోదావరి జిల్లా మురమళ్ళలోని ముక్తేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ లు వేరువేరుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్