నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

82చూసినవారు
జర్నలిస్టులపై విశాఖపట్నంలో ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం జర్నలిస్టులు ధర్నా చేశారు. అంతకుముందు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో అంబరీష్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నరసాపురం సంఘం అధ్యక్షులు ఇజ్రాయిల్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్