ఫారెన్ కరెన్సీ ఇస్తానని మోసం

82చూసినవారు
కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన రాపాక చంద్రరావు విదేశీ కరెన్సీ నోట్లను కొనుగోలు చేస్తుంటాడు. తూ. గో. జిల్లాకు చెందిన ఒక వ్యక్తి చంద్రరావుకు ఫోన్‌చేసి విదేశీ కరెన్సీ ఇస్తానని, రూ. 2 లక్షలు తీసుకు రమ్మని చెప్పాడు. చంద్రరావు రూ. 2 లక్షలు తీసుకుని వచ్చే సరికి మొగల్తూరు రాజుగారి తోట క్రాస్‌ రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి దాడి చేసి రూ. 2 లక్షల నగదు దోచుకుపోయారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్