మృతుడికి పెళ్లై ఇద్దరు పిల్లలు

68చూసినవారు
పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమ జంట వివరాలను రైల్వే పోలీసులు వెల్లడించారు. పాలకొల్లు పట్టణానికి చెందిన సత్య శ్రావణి, దుర్గాపురం గ్రామానికి చెందిన రాజేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం ఉదయం వీరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా. రాజేష్ మృతి చెందాడు. శ్రావణి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా. రాజేష్‌కు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్