తుది దశకు చేరుకున్న గండ్ల పూడిక పనులు

62చూసినవారు
విజయవాడ వరదముంపులో నానుతున్న వేలాది మందికి ఉపశమనం, వరదకు అడ్డుకట్ట వేయాలంటే బుడమేరు గండ్లు పూడిక పనులు ద్వారా నియంత్రించవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో గట్టు పూడిక పనులు శరవేగంగా జరిగేలా మంత్రి శ్రమిస్తున్నారు. గత ఐదు రోజులుగా గట్టు నుంచి కదలకుండా టిఫిన్, భోజనంతో సహా అక్కడే చేస్తూ రెండు గండ్లు పూడిక పనులు పూర్తికాగా మూడవది పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్