యలమంచిలి మండలంలో వనమహోత్సవం

80చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం గ్రామంలో చెరువు గట్టు దగ్గర మొక్కల నాటే కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె. సాయిబాబా, జనసేన, టిడిపి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్