ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్నాం

54చూసినవారు
పాలకొల్లు: రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షాలను దృష్టిలో పెట్టుకుని వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు

సంబంధిత పోస్ట్