చంద్రబాబు హయాంలో దోపిడీ: మంత్రి కారుమూరి

51చూసినవారు
చంద్రబాబు హయాంలో దోపిడీను చూసిన రాష్ట్ర ప్రజలు అయిదేళ్లపాటు రాష్ట్రాభివృద్ధిని అహర్నిశలు కష్టబడిన వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని చూశారని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో సోమవారం రాత్రి దేవర్లు, ఉప్పర్లు సామాజిక వర్గాలతో నిర్వహించిన ఆత్మీయసమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టిన వ్యక్తి జగన్‌ అయితే సున్నం వేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్