ఉండి అసెంబ్లీ స్థానానికి 21 నామినేషన్లు

56చూసినవారు
ఉండి అసెంబ్లీ స్థానానికి 21 నామినేషన్లు
ఉండి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి మొత్తం 21 మంది అభ్యర్థులు, 38 సెట్ల నామినేషన్లు పత్రాలు దాఖలు చేశారని జెసి ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. ఈనెల 26న నామినేష‌న్ల పత్రాల పరిశీలన జరుగుతుందని, ఈ నెల 29 వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లు వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంద‌న్నారు. పోటీ చేసే అభ్య‌ర్ధుల తుది జాబితాను 29వ తేదీ సాయంత్రం గుర్తుల‌తో స‌హా ప్ర‌క‌టించ‌డం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.

సంబంధిత పోస్ట్