ఎంపీ అభ్యర్థికి నేతలు ఘన స్వాగతం

1050చూసినవారు
నరసాపురం పార్లమెంటు తెలుగుదేశం, జనసేన, బిజెపి ఎంపీ అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస వర్మ ఇటీవల నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ఆకివీడు వద్ద నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం భారీ ర్యాలీగా ఆకివీడు నుండి భీమవరం తరలి వెళ్లారు. ఈమెరకు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ. అత్యధిక మెజారిటీతో ఈ పార్లమెంటు నుండి గెలుస్తానని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్