ఇంటింటికి రాంబాబు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

1075చూసినవారు
ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో శుక్రవారం ‘ఇంటింటికి రాంబాబు కార్యక్రమం’లో ఎమ్మెల్యే మంతెన రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి గ్రామంలో తాగునీటి, రహదారుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లు తప్ప ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఇళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్