చంద్రబాబుపై ఎమ్మెల్యే గ్రంధి ఫైర్

560చూసినవారు
2014 ఎన్నికల తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి పార్టీలు అన్ని ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని అన్నారు. అలాగే 10 మంది కలిసి ఒక్కడిపై యుద్ధం చేయడానికి వస్తున్నారని ఇది ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం న్యాయం కాదని అన్నారు.

సంబంధిత పోస్ట్