స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లభ్యత వివరాలు

84చూసినవారు
స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లభ్యత వివరాలు
పశ్చిమగోదావరి: తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల వారిగా స్టాక్ పాయింట్ల వద్ద మంగళవారం నాటికి ఇసుక లభ్యత వివరాలు. తూర్పుగోదావరి: పెరవలి మండలం ఉసులుమర్రు - 4, 500 మెట్రిక్ టన్నులు, పెండ్యాల - 98, 626 మెట్రిక్ టన్నులు, నిడదవోలు మండలం పందలపర్రు -
33, 000 మెట్రిక్ టన్నులు, ఆయా స్టాక్ పాయింట్లు వద్ద టన్ను ఒక్కింటికి రూ. 270 చెల్లించి ఇసుకను ఉచితంగా పొందవచ్చని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

సంబంధిత పోస్ట్