పాదయాత్రగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన గ్రంధి

1535చూసినవారు
భీమవరం నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన పట్టణంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్